Bihar campaign

    అమీషాపటేల్‌కు రేప్ చేసి చంపేస్తారేమోనని భయం వేసిందట!!

    October 28, 2020 / 08:47 PM IST

    బాలీవుడ్ నటి Ameesha Patel‌కు భయం పట్టుకుందట. ఇటీవలే బీహార్‌కు వెళ్లి లోక్ జన‌శక్తి పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే.. ‘రేప్ చేసి చంపేస్తారేమోనని ఫీల్ అయ్యా’ అని భయపడ్డానని అందుకే అక్కడి నుంచి బయటపడినట్లు ఆమె చెప్పింది.

10TV Telugu News