Home » Bihar Floor Test
బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలపరీక్షలో నెగ్గారు.
తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో నితీశ్ 129తో బలపరీక్షలో గెలుపొందారు.
బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల కొలువుదీరిన నితీశ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ ఇవాళ బలపరీక్షను ఎదుర్కోనుంది.