-
Home » bihar news
bihar news
Bihar Crime: బతికుండగానే మూడేళ్ల బాలికను శ్మశానంలో పాతిపెట్టిన తల్లి.. గ్రామస్తులు ఏం చేశారంటే..
బీహార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి, అమ్మమ్మ కలిసి మూడేళ్ల బాలికను శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు గమనించి బాలికను కాపాడారు.
Train stopped for Tea: టీ తాగేందుకు ఎక్స్ప్రెస్ రైలును ఆపిన లోకో పైలట్లు: విచారణకు ఆదేశించిన రైల్వేశాఖ
టీ తాగేందుకు ఏకంగా ఎక్స్ప్రెస్ రైలునే ఆపారు లోకో పైలట్లు. విచారణ పూర్తయిన తర్వాత రైల్వే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Viral News in Bihar: బాలిక కోసం ఊరు ఊరంతా పరీక్షా కేంద్రానికి తరలి వచ్చారు, ఎందుకంటే?
బాలికను చూసి ఆ గ్రామస్తులంతా చెప్పలేని సంతోషంతో తిరిగి అభివాదం చేశారు. ఇది బీహార్లోని డబ్ టోల్ గ్రామంలో గురువారం నాడు చోటుచేసుకున్న ఓ అపురూప దృశ్యం.
Cm Nitish : బీహార్ సీఎం ఇంట్లో 40 మందికి కరోనా
సీఎం నితీష్ కుమార్ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురికావడంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. దీంతో 40 మందికి కరోనా నిర్దారణ అయింది.
Alcohol : కల్తీ మద్యం తాగి 9 మంది మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం
గోపాల్గంజ్ జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లో బుధవారం 16 మంది కల్తీ మద్యం సేవించారు. మద్యం సేవించిన కొద్దీ సేపటికే ఓ వ్యక్తి మృతి చెందాడు.. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురు చనిపోయారు.