Home » Bihar Nitish Kumar
నితీశ్, తేజస్వీలు మొట్టమొదటి పరీక్షను ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఫలితాలు 6వ తేదీన వచ్చినప్పటికీ.. నిర్ణయం మాత్రం ఈరోజే జరిగిపోతుంది. బిహార్లోని గోపాల్ గంజ్, మొకమ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు స్థానాల్లో బీజేప�
కొద్ది రోజుల క్రితం నితీశ్ మాట్లాడుతూ విపక్షాలు అంతా ఏకమైతే బీజేపీకి కేవలం 50 స్థానాలు మాత్రమే వస్తాయని అన్నారు. ఇంకో అడుగు ముందుకేసి 1984 నాటి పరిస్థికి బీజేపీ వెళ్తుందని కూడా అన్నారు. బీజేపీ ఏర్పడ్డ అనంతరం పోటికి దిగిన మొట్టమొదటి ఎన్నికలు అయ�
ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలో పూజలు చేస్తారా? హిందువలు మనోభావాలను దెబ్బతీస్తారా? అంటూ బిహార్ ఐటీ మంత్రి మొహమ్మద్ ఇజ్రాయెల్ మన్సూరీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ముజఫర్ పుర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.