-
Home » Bihar police two rupees bribe
Bihar police two rupees bribe
Bihar : రూ.2లంచం తీసుకున్న ఐదుగురు పోలీసులు,37 ఏళ్లు విచారణ, కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే..?
August 4, 2023 / 10:35 AM IST
ఐదుగురు పోలీసులు రెండు రూపాయలు లంచం తీసుకున్న కేసును కోర్టు 37ఏళ్ల విచారించింది. తాజాగా తీర్పును ప్రకటించింది. మరి ఆ పోలీసులు దోషులా..? నిర్ధోషులా..కోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది..?