Home » Bihar Political Crisis 2022
బిహార్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఛత్రపతి యాదవ్ తమ పార్టీ అధిష్ఠానానికి ఓ లేఖ రాశారు. తన కులాన్ని చూసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాశాను. బిహార్ మంత్రివర్గంలో న�