Home » Bijapur-Telangana border
మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మృతి చెందారు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.