-
Home » Bijapur-Telangana border
Bijapur-Telangana border
Maoist Killed In Encounter : బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మృతి
January 11, 2023 / 06:30 PM IST
మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మృతి చెందారు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.