Home » Bikaner-Guwahati Express
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బికనీర్- గౌహతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరుకుంది.
మృతుల కుటుంబాలకు భారతీయ రైల్వే సంతాపం తెలియచేసింది. చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి...
బెంగాల్లో పట్టాలు తప్పిన బికనీర్ - గౌహతి ఎక్స్ ప్రెస్
పశ్చిమ బెంగాల్లో ఘోర రైలుప్రమాదం జరిగింది. బికనీర్- గౌహతి ఎక్స్ప్రెస్ రైలు డొమోహని (Domohani) వద్ద పట్టాలు తప్పింది. 15మంది ప్రయాణికులు గాయపడగా.. ముగ్గురు మృతిచెందారు.