Home » bike theft
పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన కానిస్టేబుల్ బైక్ ను ఒక దొంగ రెండు నిమిషాల వ్యవధిలో చోరీ చేసి పారిపోయిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
గత కొంతకాలంగా సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని పలు పోలీస్ స్టేషన్లలో బైక్ చోరీ ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. గడిచిన రెండు మూడు నెలల్లో సుమారు 30 మంది తమ బైక్ ను ఎవరో దొంగిలించినట్లుగా ఫిర్యాదు చేశారు. బైక్ ల దొంగతనాలు సూర్యాపేట, కోదాడ, ఖమ్మం పోల�
చోరీలు, చైన్ స్నాచింగ్లే అతడి హాబీ. జైలుకు వెళ్లడం.. తిరిగి బయటకు రావడం.. మళ్లీ చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. జైలులో శిక్ష అనుభవించినా.. అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ సారి ప్లేస్ మార్చి మరీ స్కెచ్ లు వేశాడు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్�
ట్రయల్ వేస్తానని చెప్పి షోరూమ్ నుంచి రూ.లక్షా 41వేల 880విలువ చేసే యమహా బైక్ ఎత్తుకుపోయాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో చాంద్ఖేడా ప్రాంతానికి చెందిన యమహా షోరూమ్కు పాత బైక్ తో వచ్చాడో వ్యక్తి. ఎక్స్ చేంజ్ కావాలంటూ బైక్ అక్కడ పెట్టి లక్షన్నర వి�