-
Home » BILATERAL PROJETS
BILATERAL PROJETS
3 ప్రాజెక్టులను సంయుక్తంగా ప్రారంభించిన భారత్,బంగ్లా ప్రధానులు
October 5, 2019 / 08:53 AM IST
నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ(అక్టోబర్-5,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోడీతో హసీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు వివిధ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇర