Home » Bilawal Bhutto
భారత్ నిర్ణయంపై పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్నారు.
ఉగ్రవాద సంస్థలకు నిధులు అందజేయడాన్ని ఆపివేస్తే తప్ప పాకిస్థాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపబోమన్న భారత్ వైఖరిపై బిలావల్ భుట్టో స్పందిస్తూ ‘‘భారతదేశం ఆందోళనలను మేము అర్థం చేసుకుంటాం. అదే సమయంలో మా ఆందోళనలను కూడా భారత్ అర్థం చేసుకోవాలి. వాటి�
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడని నేను ఇండియాకు మరోసారి గుర్తు చేస్తున్నాను. కానీ గుజరాత్ కసాయి ఇంకా బతికే ఉన్నారు. ఆయన ఇండియాకు ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆయన ప్రధాని అయ్యే వరక�