Home » Bipin Rawat
భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భారత రెండవ సీడీఎస్గా కేంద్ర ప్రభుత్వం అనిల్ చౌహాన్ను ఇటీవల నియమించిన విషయం తెలిసిందే.
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ను తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా కేంద్రం ఎంపిక చేసింది. బిపిన్ రావత్ మరణం తర్వాత సైనిక అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్రం సుదీర్ఘంగా కసరత్తు చేసిన అనంతరం చౌహాన్ను ఎంప�
ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ MANOJ PANDEY నియామకం కానున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా కొనసాగుతున్న జనరల్ ఎమ్ఎమ్ నరవాణే ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు.
జనరల్ బిపిన్ రావత్ మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం ప్రతికూల వాతావరణమే కారణమని త్రివిధ దళాల కమిటీ పేర్కొంది.
త్రివిధదళాధిపది జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై వాస్తవ నివేదిక దాదాపుగా సిద్ధమైంది
త్రిదళాధిపతి బిపిన్ రావత్ మృతి సహా భారత మిలిటరీలో జరిగిన పలు ప్రమాదాలు 2021లో తీవ్ర విషాదాన్ని, అపార నష్టాన్ని మిగిల్చాయి.
భారత నూతన సీడీఎస్గా ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే నియమితులయ్యారు. ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది.
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత దేశంలోని త్రివిధ దళాలను స్వయం సమృద్ధం చేయడం కోసం జనరల్ బిపిన్ రావత్ విశేషంగా
బిపిన్ రావత్ తో సాయి తేజ్ కు ఎంతో అనుబంధం ఏర్పడిందని సాయితేజ్ తండ్రి మోహన్ తెలిపారు. రావత్ ఎక్కడికి వెళ్లాలన్నా తమ వాడిని తీసుకెళ్లేవారని పేర్కొన్నారు.
సైనికుడిగా దేశానికి సేవలించడంలో ఓ తృప్తి ఉంది. ఏం పని చేసినా, ఎన్ని కోట్లు వెనకేసినా ఆ తృప్తికి సాటిరాదు. అందుకే చాలా మంది ప్రాణాలను పణంగా పెట్టి దేశంకోసం అడుగేస్తున్నారు.