Home » Birbhum Violence
ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు బీజేపీ ఎంపీ రూపా గంగూలీ. బెంగాల్ లో జరిగిన ఘటనలు కలిచివేశాయని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను చంపే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు...
సజీవదహమైన వారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వారి ఇళ్లకు నిప్పంటించే ముందు... తీవ్రంగా కొట్టినట్లు నివేదికలో ఉన్నట్లు తేలింది. వీరి శరీరాలపై...