Home » birds die
bird flu tension in prakasam district: ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. పామూరు మండలం అయ్యవారి పల్లెలోని దేవాలయం పైనున్న గాలిగోపురం దగ్గర ఆరు పక్షులు చనిపోవడం ఆందోళనకు దారి తీసింది. పక్షులు బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయి ఉంటాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస�