-
Home » Birth Anniversary
Birth Anniversary
P.V.Narasimha Rao: ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మాణం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలుగు వారు గర్వపడే వ్యక్తి పీవీ. ఆయనకు భారత ప్రభుత్వం, ప్రధాని తరఫున నివాళులు. ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తున్నాం. ఢిల్లీలో పీఎం మ్యూజియంలో పీవీ గుర్తుగా పలు జ్ఞాపకాలను ఏర్పాటు చేశాం. పీవీ నరసింహా రావు చరిత్ర అందరికీ తెలిసేలా పుస్�
PM Modi: స్పెషల్ డే సందర్భంగా.. రూ.125 కాయిన్ రిలీజ్ చేసిన మోదీ
ప్రధాని మోదీ ప్రత్యేక రోజు పురస్కరించుకుని రూ.125 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభు పాదస్వామి 125వ జయంతి వేడుకల సందర్భంగా ....
PV Narasimha Rao : పీవీని ఎంత స్మరించుకున్నా తక్కువే : సీఎం కేసీఆర్
పీవీ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పీవీ 26 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా పీవీ చేసిన సేవలను గుర్తు చేశారు కేసీఆర్.
శశికళ ఆసక్తికర వ్యాఖ్యలు..100 ఏళ్లు అన్నాడీఎంకే అధికారంలో ఉండాలి
Sasikala : వందేళ్ల వరకు తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలో ఉండాలనేది జయలలిత ఆకాంక్ష అని శశికళ గుర్తు చేశారు. అందుకోసం ప్రతి ఒక్క అన్నాడీఎంకే కార్యకర్త కృషి చేయాలని… విభేదాలు పక్కన పెట్టాలని సూచించారు. అమ్మ అభిమానులు అంతా చేతులు కలిపి పార్టీ విజయ�
23న కోల్ కతాకి మోడీ..అదే రోజున మమత పాదయాత్ర
Modi to visit Kolkata జనవరి-23(శనివారం)నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్భంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ కి మోడీ వెళ్లనున్నారు. ఈ ఏడాది నుంచి నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్గా జరపాలని నిర్ణయిస్తూ రెండు రోజుల క్రితం కేం�
Farmers’ protest : UP రైతులతో చర్చించేందుకు మోడీ సిద్ధం
PM Modi to interact with farmers : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు.. తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కొత్త చట్టాలతో రైతులకు ఇబ్బంది లేదని ప్రకటించిన ప్రధాని మోదీ.. స్వయంగా రైతులతో చర్చించేందుకు సిద్ధమవుత
వెర్సటైల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ జయంతి స్పెషల్..
ఒకో దర్శకుడికి ఒకో స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ కథ చెప్పడంలో, సినిమా తీయడంలోనే కాదు, ఒక జోనర్కే పరిమితం అవుతారు. వెర్సటైల్ డైరెక్టర్లు అని అందర్నీ అనలేరు. ఫ్యామిలీ డ్రామా తీసే దర్శకుడు ఫాంటసీ సినిమా తీయలేకపోవచ్చు. పొలిటికల్ సెటైరికల్ సినిమాలు త�
తెలుగు వారి అభిమాన కథానాయిక సౌందర్య జయంతి..
మహానటి సావిత్రి తర్వాత తెలుగు వారిని అంత బాగా ఆకట్టుకున్న కథానాయిక సౌందర్య. తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించి స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సౌందర్య 2004లో ఓ విమాన ప్రమాదంలో మరణించారు. జూలై 18న(శనివారం) సౌందర్య జయంతి. ఈ సందర్భంగా పలువు�
ఆయన కలానికి రెండు పాళీలు… హాస్యం, వ్యంగ్యం… ప్రముఖ రచయిత డి.వి.నరసరాజు గారి శత జయంతి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన రచనతో ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన ప్రసిద్ధ రచయిత డి.వి. నరసరాజు గారి శతజయంతి నేడు(జూలై 15).. డి.వి. నరసరాజు గారి పూర్తి పేరు దాట్ల వెంకట నరసరాజు.. గుంటూరు జిల్లా కోసూరు మండలం తాళ్లూరులో 1920 జూలై 15న జన్మించారు. నరసరా
రైతు దినోత్సవంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారని సర్కార