Bishwabhushan Harichandan

    Amravati: ఢిల్లీ టూర్ తరువాత..గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్

    June 14, 2021 / 10:24 AM IST

    సీఎం వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం గవర్నర్ తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ గవర్నర్ నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించనున్నారు.

10TV Telugu News