BJP in-charge Muralidharan

    AP BJP Politics : ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ నేతలకు క్లాస్ పీకిన హైకమాండ్

    February 23, 2023 / 05:51 PM IST

    ఏపీ బీజేపీ నేతలపై హైకమాండ్ మండిపడింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ కాషాయదళం ఢిల్లీ వెళ్లింది. కానీ వారి మాటల్ని పెద్దగా పట్టించుకోని అధిష్టానం చీవాట్లు వేసింది. ఏపీ వచ్చాక అవన్నీ మాట్లాడుకుందాం అం�

10TV Telugu News