Home » BJP incharge
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్ ఛార్జ్గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని బీజేపీ పార్టీ నియమించింది. సహ ఇంఛార్జ్లుగా మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, యెండల లక్ష్మీనారాయణను ఎంపిక చేశారు.