Home » BJP Janasena Government
అమిత్ షా, జూ.ఎన్టీఆర్ కలయిక పెను సంచలనమే అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అమిత్ షా, జూ.ఎన్టీఆర్ కలయిక శుభ పరిణామానికి నాంది అన్నారు. 2024లో బీజేపీ-జనసేన కూటమికే అధికారం అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
2024లో ఏపీలో రాబోయేది బీజేపీ-జనసేనల ప్రభుత్వమే. జనసేనతో కలిసి నడుస్తూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటామన్నారు.(BJP Janasena Government)