bjp lakshman

    బీజేపీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు

    January 7, 2020 / 12:51 PM IST

    మాజీ మంత్రి సీనియర్  నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు.  పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు ఆయన ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుని కమలతీర్ధం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి పార్టీ కండువా కప్పి సభ్యత్వం

    చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి : బీజేపీ డిమాండ్

    April 20, 2019 / 04:24 PM IST

    హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై బీజేపీ నేత లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల తర్వాత విద్యార�

10TV Telugu News