Home » BJP leader Vishnuvardhan Reddy
ఏపీలో పది నెలల్లో రాజకీయ మార్పు జరగబోతోందని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు సరియైన సమయంలో బుద్ధి చెబుతారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
విశాఖ ఉక్కుపై కేసీఆర్, జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను భారత ప్రభుత్వమే నిలబెట్టగలుగుతుందన్నారు.