Home » BJP minister
రాజకీయ నేతలకు ఒక్క క్షణం తీరిక దొరికితే ఏం చేస్తారు? అనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. నాగాలాండ్ బీజేపీ మంత్రి టెమ్జెన్ ఇమ్నా ఒక్క క్షణం టైం దొరికితే ఏం చేస్తారంటే? తనకి ఇష్టమైన ఫుడ్ దొరికితే చుట్టుపక్కల ఎవరున్నా పట్టించుకోరు.
చికెన్, మటన్,చేపలు కంటే గొడ్డు మాంసమే ఎక్కువ తినండీ అంటూ బీజేపీ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.గొడ్డు మాంసం ప్రజలు తినేలా తాను ప్రోత్సహిస్తానని మంత్రి తెలిపారు.
నేను ఎవరినీ వదలా అంటోంది కరోనా. ఈ రాకాసి బారిన పడిన వారిలో సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రుల్లోనే..హోం క్వారంటైన్ లో ఉండిపోతున్నారు. ఏ మాత్రం భయపడకుండా స్యయంగా..ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడి�
గెలుపోటములు సహజం.. మార్చి కాకపోతే సెప్టెంబర్ అని పిల్లలకు ధైర్యం చెబుతాం.. అలాంటిది ఇప్పుడు దేశం మొత్తం ఉద్విగ్నభరితమైన వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశానికి సాధ్యం కాని.. చంద్రుడి దక్షిణ వైపు పరిశోధనలకు ఇస్రో చేపట్
పిచ్చి ముదిరిందో? లేకుంటే ప్రచారం దొరుకుతుంది అనే తాపత్రయమో తెలియదు కానీ, రాజకీయ నాయకులు ఏవేవో కామెంట్లు చేసి వార్తల్లోకి ఎక్కేస్తున్నారు. ఇటీవలికాలంలో రాముడిది మా కులమే.. కృష్ణుడు మా వాడే అంటూ చెప్పుకునే నేతలు ఎక్కువ అవుతున్న క్రమంలో లేటె�