Home » BJP MLA T.Rajasingh
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాతబస్తీని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు.. చుట్టుపక్కల షాపుల్ని మూసివేయించారు. అందరినీ రాత్రి ఎనిమిది గంటలలోపే ఇండ్లకు వెళ్లాలని ఆదేశించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి, యోగికి ఓటు వేయని వారిని ఇళ్లపైకి బుల్డోజర్లను పంపించి కూల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.