Home » BJP President Bandi Sanjay
బీజేపీ ప్రభుత్వం వచ్చేవరకు పాదయాత్ర కొనసాగుతుంది
BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ 21వ ప్లీనరీ ఏర్పాటు చేసింది కేవలం బీజేపి (కేంద్ర ప్రభుత్వాన్ని) తిట్టటానికి మాత్రమే తప్ప అంతకు మించి ఏమీలేదన్నారు.
TRS పార్టీ 21వ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కు నిజం చెప్పకూడదనే శాపం ఉందేమో అందుకు నిజం చెప్పరు అంటూ ఎద్దేవా చేశారు.
గంగుల కమలాకర్ పై పోటీ చేసే సత్తా బండి సంజయ్ కు ఉందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ కు దమ్ముంటే కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటి చేయాలన్నారు.
బీజేపీ క్రమ శిక్షణ గల పార్టీ అని..సీనియర్ నేతలు కూడా పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేయాలని..‘కట్టు తప్పిదే వేటు తప్పదు‘ అంటూ పార్టీ అసమ్మతి నేతలకు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.
హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు...