Home » BJP president Somu Veerraju
పల్నాడు జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతోందని.. ఆ విషయంపై ప్రజా ఛార్జిషీట్ లో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్ధిక వనరులను ఈ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అయ్యేలా ఆ పార్టీ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే తెలంగాణలో కమలనాధులు అధికార తెరాసను ఢీకొంటూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా...
ఏపీ రాజధానిగా అమరావతి అని కేంద్ర ప్రభుత్వం భావించి కోట్లాది రూపాయాలు నిధులు కేటాయించడం జరిగిందని...