BJP resolution

    JP Nadda: కాశీ, మధుర అంశాల్లో బీజేపీ ప్రమేయం లేదు – జేపీ నడ్డా

    May 31, 2022 / 08:47 AM IST

    కాశీ విశ్వనాథ్ టెంపుల్, జ్ఞానవాపి మసీదు అంశాల్లో బీజేపీ ప్రమేయమే లేదని తేల్చి చెప్పింది బీజేపీ. సోమవారం బీజేపీ విడుదల చేసిన అధికారిక స్టేట్మెంట్ లో ఆ విషయం ఆయా అంశాలను పరిశీలిస్తున్న కోర్టులకే వదిలేసినట్లు పేర్కొంది.

10TV Telugu News