Home » BJP VS AAP
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జెండా ఎగిరింది. మొత్తం 250 వార్డుల్లో 134 స్థానాల్లో గెలుపొంది మేయర్ సీటు దక్కించుకుంది. బీజేపీ 104 స్థానాలకు పరిమితం అయింది.
పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారిలో మధు శ్రీవాస్తవ, అరవింద్ లడానీ, దిను పటేల్, హర్షద్ వాసవ, ధవల్ సింగ్ ఝాలా పేర్లు ఉన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు పార్టీనుంచి వీరిని బహిష్కరించినట్లు రాష్ట్ర పార్టీ అధిష్టానం తెలిపింది.
దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని, ఎగ్జిట్ పోల్స్ అన్నీ విఫలమౌతాయంటున్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ. 2020, ఫిబ్రవరి 08వ తేదీన 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 57.9 శాతం పోలింగ్ నమోదైంది. సాయత్రం 6 గంటల అనంత�