-
Home » BJP Vs TRS
BJP Vs TRS
BJP Laxman: కేసీఆర్ ఎన్ని విన్యాసాలు చేసినా ఎవరు నమ్మరు ..
సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో త్వరలో ‘భారతీయ రాష్ట్ర సమితి’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. టీఆర్ఎస్ ను తెలంగాణలో ప్రజలు ఆదరించడం లేదని, ద�
Minister KTR: మోదీ జీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఎన్జీవోనా..?
మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు.
CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..
జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి రూపకల్పనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కర్ణాటకకు ఒకరోజు పర్యటన కోసం వెళ్లనున్నారు. ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరి బెంగుళూర�
Mlc kavitha: వీటికి సమాధానం చెప్పండి అమిత్షా జీ.. ట్విటర్ వేదికగా కవిత ప్రశ్నల వర్షం..
కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ శివారులోని ...
G Kishan Reddy: కేసీఆర్, కేటీఆర్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్..రాష్ట్రం మొత్తం తన గుప్పిట ఉంచుకోవాలని చూస్తున్నారని, ఆయనను తెలంగాణ సమాజం చీదరించుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు.
Telangana : కమ్మ వాళ్లను తొక్కేస్తున్నారు.. ఐక్యతగా ఉండాలి – మంత్రి పువ్వాడ
కమ్మ సామాజికవర్గం మంత్రి కొడాలి నానిని తొలగించారని, ఇప్పుడు తనను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని పువ్వాడ అన్నారు...
Bandi Sanjay: ప్రాణహిత పుష్కరాలకు తక్షణమే నిధులు కేటాయించాలి: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొదటిసారిగా జరుగుతున్న ప్రాణహిత పుష్కరాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
G.Kishan reddy: తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన రాజకీయాలు నడుస్తున్నాయి: కిషన్ రెడ్డి
యాదాద్రి ఆలయంలో సోమవారం నాడు జరిగిన మహా సమారోహం కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి స్పందించారు
Paddy Issue : పీయూష్ గోయల్కు మంత్రి ఎర్రబెల్లి సవాల్
బీజేపీ ప్రభుత్వాలు రైతులకు చేసింది ఏంటో- టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగ చర్చ జరుపుదామని, హైదరాబాద్ వచ్చి తమతో చర్చలు జరపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు...
Bjp vs Trs: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మాట ఒక్కటే..!
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మాట ఒక్కటే..!