Home » BJP workers attack
బండి సంజయ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా కూనూరు శివారులో చాగంటి రాజు అనే యువకుడు బండి సంజయ్ ను ప్రశ్నలు వేస్తుండగా పాదయాత్రలో కొనసాగుతున్న బీజేపీ కార్యకర్తలు సదరు యువకుడిపై దాడి చేశారు. దీంతో పాదయాత్రలో ఉద్రిక్తత నెల