Home » BJP
ఢిల్లీ నుంచి ఒక్కసారిగా నయా రాయ్పూర్ (ఛత్తీస్గఢ్ రాజధాని)కి మారిపోయింది. నూతన అసెంబ్లీ భవనానికి సోనియాగాంధీ, రాహుల్గాంధీ భూమిపూజ చేశారు. అయితే ఏ హోదాలో వారిద్దరూ భూమి పూజ చేశారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రె
దేశ సంపూర్ణాభివృద్ధికి ఉద్దేశించిన రోడ్ మ్యాప్ను నిర్ణయించేందుకు ఉద్దేశించిన కీలకమైన సమావేశం నీతి ఆయోగ్ సమావేశమని, 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సుమారు 100కు పైగా అంశాలను చర్చించాలనే ప్రతిపాదన ఉంది. అయితే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావే�
"ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగేందుకు కేసీఆర్ మద్దతు ఇస్తామన్నారు. కేసీఆర్ కు ధన్యవాదాలు" అని కేజ్రీవాల్ చెప్పారు.
కర్ణాటకను స్వర్గధామంగా మారుస్తామని హామీ ఇచ్చాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అది బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అని ఏదీ చూడము. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా వెంటనే నిషేధం విధిస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భజరంగ్దళ్, ఆర్ఎస్ఎస
అదానీ అభివృద్దే దేశ అభివృద్ధి అనుకుంటున్నారు. రైతులు నిజంగానే అభివృద్ధి అవుతుంటే అమిత్ షా తన కొడుకుని రైతుగా ఎందుకు చేయలేదు? మేక్ ఇన్ ఇండియా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మోదీ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతోంది
New Parliament : కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో ఇప్పటికే 19 పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకున్నాయి.
V Hanunmantha Rao: తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం
రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డున పడేయాలనే అభిప్రాయంతో మాట్లాడటం సరైన విధానం కాదన్నారు.
మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు ఎదురైన అతిపెద్ద సవాళ్లు, ఆయనపై వచ్చిన తీవ్ర విమర్శల గురించి తెలుసుకుందాం.
బీజేపీ జన సంపర్క్ అభియాన్ ను మే 30 నుంచి జూన్ 30 వరకు నిర్వహిస్తామని లక్ష్మణ్ వివరించారు.