Home » BJP
మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. మోదీ పాలనను సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్గా అభివర్ణిస్తున్న నేటి నుంచి జూన్ 30 వరకు ‘విశేష్ జన సంపర్క్ అభియాన్’ అనే కార్యక్రమంతో బీజే�
"ఇప్పటికే మతం మారిన ఆదివాసీలు తిరిగి వస్తే డప్పులతో స్వాగతం పలుకుతాం.. లేదంటే మంచిగుండదు" అని సోయం బాపూరావు అన్నారు.
తాను పొంగులేటి, జూపల్లితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని, ఆ సమయంలో వారే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటల వాపోయారు.
గతంలో రూపాయి పంపిస్తే లబ్దిదారులకు 15 పైసలే అందేవి. అవినీతి జరుగుతోందని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారు. అందుకే అవినీతికి తావులేకుండా డీబీటీ విధానంతో లబ్దిదారుడికి పథకాలను అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్�
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సమాజం పట్ల ఉన్న దృక్కోణానికి పూర్తి భిన్నంగా ఈరోజు కార్యక్రమం జరిగిందని పవార్ అన్నారు. మోడ్రన్ సైన్స్ ఆధారిత సమాజాన్ని ఆవిష్కరించాలనే నెహ్రూ ఆలోచనగా ఉండేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం అన�
నీతి ఆయోగ్, పార్లమెంటు ప్రారంభోత్సవానికి హాజరుకాని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని లక్ష్మణ్ అన్నారు.
#9YearsOfModiGovernment- Hats: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడి సాంప్రదాయ తలపాగా ధరిస్తున్నారు. తొమ్మిదేళ్ల మోదీ పర్యటనల్లో ఆయన తలపాగాలూ హైలైట్ గా నిలిచాయి. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka elections 2023) జరిగిన వేళ కూడా మోదీ ఉత్తర కన్నడ �
దాదాపు 18 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ఆర్జేడీకి నిర్దిష్ట వైఖరి అనేదే లేదు. అప్పుడప్పుడు వారు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. మళ్లీ బీజేపీ నుంచి వచ్చిన నితీష్ కుమార్ను తమ సీఎంగా చేసుకుంటారు. పాత పార్లమెటు భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ లేదనే విషయం గుర్తు పె�
ఇటీవలే ఖమ్మంలో పొంగులేటి నివాసంలో ఆయనతో ఈటల నేతృత్వంలోని చేరికల కమిటీ బృందం భేటీ అయింది. బీజేపీలోకి రావాలని పొంగులేటిని ఈటల రాజేందర్ ఆహ్వానించారు.