Home » BJP
రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ విరుచుకుపడ్డారు. మెడల్స్ను గంగలో విసిరేస్తామని వెళ్లిన వారు, వాటిని తికాయత్కు ఎందుకు ఇచ్చారని విమర్శించారు. మరో ఐదు రోజుల సమయంతో విరమణ తీసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆటగాళ్లు తమ పథకాలను గంగలో విసిరేయాలనుకుంటే తా�
ఓవైసీ, కేసీఆర్ మధ్య రహస్య అవగాహన కుదిరిందనే వాదనపై ఒవైసీ మండిపడ్డారు. ‘‘స్టీరింగ్ నా చేతిలో ఉందా? దేవాలయాలకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయని, స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆయన (అమిత్ షా) అంటున్నారు. స్టీరింగ్ నా చేతిలో ఉంటే మీకేం బాధ?’’ అని అన్నారు.
మోదీ 9ఏళ్ల పాలన ముగించుకుని బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 51కి పైగా భారీ ర్యాలీలు, 500కు పైగా చోట్ల బహిరంగ సభలు, 500కి పైగా లోక్సభ, 4000 విధానసభ నియోజకవర్గాల్లో 600కి పైగా మీడియా సమావేశాలకు బీజేపీ సిద్ధమైంది.
భారత్ జోడో యాత్ర ప్రజల భావనల్ని, మానవత్వాన్ని, గౌరవాన్ని మోసుకెళ్లింది. చరిత్రను అధ్యయనం చేస్తే గురునానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురు వంటి ఆధ్యాత్మిక నాయకులందరూ దేశాన్ని ఏకం చేసిన విషయాన్ని గుర్తించవచ్చు. మేము అదే చేస్తున్నాం
నోట్ల రద్దు.. సువిశాల రోడ్లు, వందే భారత్ రైళ్లు, పేదలకు ఇళ్లు, రైతులకు భరోసా, విద్య, వైద్యం, స్టార్టప్లు, యూనికార్న్లు.. ప్రధాని మోదీ పాలనకు గీటురాళ్లు. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్�
హైదరాబాద్ పాత బస్తీని అభివృద్ది చేయని ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తుంటుంది. ఎంఐఎం పార్టీకి చెతకాకనే బిఆర్ఎస్ పార్టీని గెలిపించి పబ్బం గడుపుకుంటోంది అంటూ సెటైర్లు వేశారు.
హరిద్వార్లో రెజ్లర్ల తీవ్ర భావోద్వేగం..
TG Venkatesh : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే జగన్ ప్రభుత్వం భయపడి ఎలక్షన్స్ కు వెళ్లారు అని అనుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
మోదీ పాలనకు తొమ్మిదేళ్లు
కర్ణాటక 10వ తరగతి పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాఠాన్ని తొలగించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ప్రసంగాన్ని చేర్చారు. ఇక డార్విన్ పాఠాన్ని తొలగించి, ఆ స్థానంలో సావర్కర్ పాఠాన్ని చేర్చారు. ఈ రెండు సందర్భా�