Home » BJP
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కమిషన్ సోమవారం బండి సంజయ్కు నోటీసులు జారీ
కృష్ణ పట్నం,గంగవరం పోర్టులను బీజేపీ ఒత్తిడితోనే జగన్ అదానికి కట్టబెట్టారు అంటూ ఏపీ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు విమర్శించారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాలున్న యూపీలో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలుచుకుంది. కాగా ఎస్పీ ఐదు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ రెండు స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 20 శాతం ఓట్ బ్యాంక్ సాధిం�
భారతదేశ గొప్ప సంప్రదాయాలను, దాని పౌరులను అవమానించడమేనని ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘‘బసవేశ్వరుని విగ్రహం లండన్లో ఉంది. కానీ అదే లండన్లో భారతదేశ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం. మన శతాబ్దాల చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్య �
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
మూడేళ్ల క్రితం టు వీలర్ మీద తిరిగిన బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయిన వెంటనే కార్లలో తిరుగుతున్నారు. సంజయ్కి రూ.1,000 కోట్ల ఆదాయం ఉంది. కరీంనగర్లో గ్రానైట్, వజ్రాల షాప్స్, అనేక సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. దమ్ముంటే సంజయ్పై సిబిఐ, ఈ
ఫిబ్రవరి 28 నుంచి పుల్వామా వితంతువులు నిరసన చేస్తున్నారు. పిల్లలే కాకుండా వారి బంధువులు కూడా కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా నిబంధనలను మార్చాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, అమరవీరుల విగ్రహాల ఏర్పాటు తదితర డ�
మ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా మంత్రులు, పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీజేపీ, బండి సంజయ్పై విమర్శలు �
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపైనే కమిషన్ స్పందించింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎమ్మెల్సీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి పుట్టణ్ణ రాజీనామా చేసిన వెంటనే బెంగళూరు కేపీసీసీ కార్యాలయానికి చేరుకుని పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ రణదీప్సింగ్ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్షనేత సిద్దరామయ్యలత