Home » BJP
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీలో చేరాలని ఆప్ ఎమ్మెల్యేల్ని బెదిరిస్తోంది. లేకుంటే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తామని హెచ్చరిస్తోంది. ఆప్ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వా�
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విచారణకు హాజరయ్యారు. మహిళా కమిషన్ కు ఆయన వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించుకున్నారు.
కొద్ది రోజుల క్రితం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగిస్తూ.. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు. తాను మాట్లాడేటపుడు తనకు అనేక�
దండోరియా గతంలో బీఎస్పీలోనే ఉన్నారు. ఆయన గతంలో బీఎస్పీ నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఇక 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దిమ్మి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ టీకెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తా�
బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలి. ప్రశ్నాపత్రాల లీకేజీనీ బీజేపీ ఖండిస్తోంది. జాబ్ నోటిఫికేషన్లపై ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న యువత ఆశలపై నీళ్ళు పోశారు. సిట్ విచారణ అంటేనే
ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో హైదరాబాద్ లో బీఆర్ఎస్-బీజేపీ మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పోస్టర్లను పలు ప్రాంతాల్లో అంటించి, 'క్రిమినల్', '�
బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. పేపర్ లీక్ సూత్రధారి రాజశేఖర్ బండి సంజయ్, బీజేపీ ఫాలోవర్. కుట్రపూరితంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని బదునామ్ చేయాలనుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం
తెలంగాణ మహిళా కమిషన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లేఖ రాశారు. బుధవారం విచారణకు హాజరు కావాలన్న మహిళా కమిషన్ నోటీసులపై ఆయన రిప్లై ఇచ్చారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై ఆ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి కన్నం అంజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పై పలు విమర్శలు చేశారు. బండి సంజయ్ దళితులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.