Home » BJP
ఢిల్లీ ప్రభుత్వం (Delhi govt) ప్రవేశపెట్టబోయే బడ్జెట్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) ఆమోదానికి పంపగా అక్కడే ఆగిపోయింది. ప్రకటనలపై చేసిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఖర్చు సహా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన న
2014, 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. 2024లో మరోసారి విజయం సాధించే దిశగా దూసుకెళ్తోందని తెలిపింది. భారత దేశం ఓవైపు జపాన్తోపాటు ఆర్థిక శక్తిగా ఎదగడంతోపాటు, మరోవైపు ఇండో-పసిఫిక్లో అమెరికా వ్యూహంలో చాలా ముఖ్యమైన దేశంగా నిలిచిందని ప్రస్తావి�
కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కూడా రాష్ట్రానికి మొండి చేయి చూపించారు. రాష్ట్రానికి పైసా నిధులను కూడా అందులో ప్రకటించలేదు. అందుకే రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా చేయబోతున్నాం. రాజ్య�
లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులను వదిలేశారు. కొందరు దేశ సంపద దోచుకొని యూకేలో జల్సాలు చేస్తున్నారు. దోస్తులను వదిలేసి... తెలంగాణ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 10 నెలలుగా ఆడబిడ్డను వేధిస్తున్నారు. దేశాన్ని లూటీ చేసినోళ్ళను వది�
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏర్పాటు చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వేళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలంటే ఏం చేయాలన్న విషయంపై మాట్లాడారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ లేని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏడుగురు సీఎంలకు కేజ్రీవాల్ గతంలో లేఖలు రాసినట్�
"పార్లమెంటరీ ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. కాబట్టి దాడులు పెరగొచ్చు. కానీ ఇది కాషాయ పార్టీకి సహాయం చేయదు” అని అన్నారు. రెండు రోజుల జాతీయ కార్యవర్గంలో ఆమోదించిన రాజకీయ తీర్మానం గురించి అఖిలేష్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఎన్నికల్లో యూపీల�
అట్టడుగు స్థాయి సమాజాన్ని ఇబ్బంది పెట్టే సహజ రబ్బరు ధరల పతనం, పెరుగుతున్న మానవ-జంతు సంఘర్షణ, రక్షిత అటవీ ప్రాంతాలకు బఫర్ జోన్ల సరిహద్దులను నిర్ణయించడం వంటి ఆందోళనల నేపథ్యంలో బీజేపీయే ఒక మెట్టు దిగివచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర�
చెన్నైలో బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించగా, అందులో అన్నాడీఎంకే గురించి చర్చ జరిగింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధిష్ఠానం అన్నాడీఎంకేతో పొత్తుతో పోటీ చేస్తే తాను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తానన
స్పీకర్ ముందు ఇరువైపులా కూర్చుని చర్చించుకోవాలి. వాళ్లు (విపక్షాలు) రెండడుగులు ముందుకు రావాలి. అలాగే మేము (అధికార పక్షం) రెండడుగులు ముందుకెళ్తాం. అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. కానీ పార్లమెంటులో మాట్లాడకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్�