Home » BJP
ఈనెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ఆ రోజు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. నడ్డా రానున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో సభ నిర్వహించాలా? కేవలం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ని�
బీజేపీపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్ము కశ్మీర్మా మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా విమర్శలు సంధించారు. బీజేపీ రాముడ్ని రాజకీయం కోసమే వాడుకుంటోందని..రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదు అందరికి దేవుడే అంటూ వ్యాఖ్యానించారు.
ఏపీ శాసన మండలిలో పార్టీల బలాలు మారనున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య పెరగనుంది. టీడీపీ సభ్యుల బలం తగ్గనుండగా, బీజేపీ ప్రాతినిధ్యం కోల్పోయింది . పీడీఎఫ్కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుం
ఎన్నికల అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పిన నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఫడ్నవీస్, థాకరే బద్ద శత్రువులుగా మారిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ మాటల యుద్ధం జరగని రోజు లేదు. ఎప్పటికప్పుడు ఎత్తులు, పై ఎత్తులతో ఒకరి మీద మరొకరు ఆధ
అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ఒక ఊరట కలిగించే అంశం ఉంది. పై కోర్టులు కనుక సూరత్ కోర్టు (Surat Court) తీర్పును కొట్టివేస్తే పదవీ గండం నుంచి రాహుల్ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ (Co
ఈ కేసు విచారణలో భాగంగా 2021 అక్టోబర్లో రాహుల్ కోర్టుకు కూడా హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్లుగా ఈ కేసులో విచారణ సాగింది. గత వారం తుది వాదనలు ముగిశాయి. గురువారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్హెచ్ వర్మ దీనిపై తీర్పు వెలువరించారు. ఈ కేస
భారతీయ జనతా పార్టీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్పు చేసింది. నాలుగు రాష్ట్రాలు బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశాకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
ఏపీలో తమ మిత్రపక్షం జనసేనను ఉద్దేశించి సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఆయన మాట్లాడారు.
12వ శతాబ్దపు సంఘ సంస్కర్త, లింగాయత్ శాఖ స్థాపకుడు బసవేశ్వరుడు సూచించిన ‘పనియే ఆరాధన’, ‘సామాజిక సమానత్వం’ అనే మార్గంలో తాను నడుస్తున్నానని ముఖ్యమంత్రి బొమ్మై అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నించానని, వారి స�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపారు.