Home » BJP
త్వరలోనే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. శనివారం ఒడిశా రాష్ర్ట కార్యనిర్వాహక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆయన… ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ�
ఏపీలో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లో టీడీపీకి సింపతీతో పాటు కొంత పట్టు కూడా పెరుగుతోందని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నేనున్నానంటూ తెరపైకి వస్తున్నారంట ఆ జాతీయ పార్టీ నే�
కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు సైతం ప్రధాని మోడీని, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని చెబుతుంటారు. ఆయన వల్లే తమకు గెలుపు లభిస్తుందని ఎక్కువమంది బీజేపీ నాయకులు నమ్ముతుంటారు. కానీ ఉత్తరాఖండ్ బీజేపీ అ�
ఏపీ రాజధాని కేసులో సీఎం జగన్, చంద్రబాబులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక మంత్రులు బొత్స, బుగ్గనతో పాటు.. టీడీపీ, వైసీపీ, బీజేపీలకు సైతం నోటీసులు ఇచ్చింది. రాజధాని తరలింపు కోసం దురుద్దేశపూర్వకంగా చట్టాలు చేశారంటూ అమరావతి రైతులు వేసిన పిటి
బీజేపీ అంటే ఒక జాతీయ పార్టీ. సహజంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకటే సిద్ధాంతం ఉంటుంది. కర్ణాటకలో ఒకలా, తెలంగాణలో మరోలా, ఆంధ్రాలో ఇంకోలా ఉండదు. కానీ, విచిత్రంగా వినాయక విగ్రహాల విషయంలో.. బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు భిన్నమైన అభిప్రాయాలు
ఉడుపి సింగంగా కర్ణాటకలో పేరు తెచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి(33) పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ(ఆగస్టు-25,2020)ఆయన బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీ మురళీధర్ రావ�
ఏన్నో ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ లో ఇప్పుడు ఏం జరుగుతోంది ? ఏఐసీసీ తాాత్కాలిక అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేసిన అనంతరం జరుగుతున్న సీడబ్ల్యూసీ వర్చువల్ మీటింగ్ హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఈ పార్టీకే చెందిన నేతలు రాసిన లేఖపై చర
2021లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో వివాదాస్పద అయోధ్య సహా పలు కీలక తీర్పులు వెలువరించిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ఉండవచ్చని అసోం మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు తరుణ్ గొగోయ్ అన్నారు. క�
రాజకీయ వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధా. తండ్రి వంగవీటి రంగాకు తగ్గ తనయుడు అనిపించుకుంటారని అందరూ అంచనా వేశారు. ప్రస్తుతం జోరు తగ్గి.. రాజకీయాల్లో నిలకడ లోపిస్తోందనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. రాజకీయ వారసత్వాన్ని నిలబెట�
రానున్న బీహార్ శాసనసభ ఎన్నికల్లో మిత్రపక్షాలు జేడీయూ, ఎల్జేపీతో కలిసే పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ మధ్య మాటల యుద్ధం నెలకొన్న న