BJP

    ఏపీ బీజేపీలో సోము వీర్రాజు సస్పెన్షన్ల గోల

    August 11, 2020 / 03:22 PM IST

    ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితుడయ్యారు. దూకుడుగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తనదైన మార్కును చూపేందుకు తహతహలాడిపోతున్నారు. అమరావతి రాజధాని విషయంలో ఎవరైనా అనుకూలంగా మాట్లాడినా, బీజేపీ చర్యలపై అభిప్రాయాలను వ్యక్తం �

    విశాఖలో ఎవరికివారే.. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్నట్టేనా?

    August 8, 2020 / 05:16 PM IST

    బీజేపీ, జనసేన రాష్ర్ట స్థాయిలో అవగాహనతో కలిసి పని చేస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీలు కలసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాయి. కింది స్థాయి కార్యకర్తలకు కూడా ఈ విషయం గురించి నేతలు వివరించారు. కాకపోతే విశాఖ జిల్లాలో ఎక్కడా జనసేన, బీజేపీ కేడ

    రెండు దిక్కులను కిషన్ రెడ్డి కలపగలరా?

    August 7, 2020 / 07:32 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. ఒక పార్టీ నేతలపై మరొక పార్టీ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే బీజేపీలో మాత్రం సొంత పార్టీ నేతలకు కౌంటర్లు ఇచ్చుకునే పరిస్థితులున్నాయి. రాష్ట్ర బీజేపీ ఒ�

    బీజేపీకి బాబు కరోనా రిపోర్ట్‌ల రాయబారం

    August 6, 2020 / 04:33 PM IST

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసిందంతా ఒక్కటే రాజకీయం. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఎప్పుడూ ఇంత ఖాళీగా లేరు. రాజకీయ నాయకులన్న తర్వాత ఖాళీ సమయాల్లో రకరకాల వ్యాపకాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ, చంద్రబాబు మాత్రం పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు. అందుకే

    కశ్మీర్ బీజేపీ నాయకులపై కొనసాగుతున్న ఉగ్రదాడులు… బీజేపీ సర్పంచ్ కాల్చివేత

    August 6, 2020 / 02:55 PM IST

    కాశ్మీర్ లో బీజేపీ నాయకులపై ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. ఇంటెలిజన్స్ వర్గాలు ముందుగా హెచ్చరించినట్లే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా వెస్సు గ్రామంలో బీజేపీ సర్పంచ్‌ని తీవ్రవాదులు అత్యంత ద�

    సింగర్ గా మారి…శ్రీరాముడి భక్తి కీర్తనలతో భజన చేసిన మాజీ సీఎం

    August 5, 2020 / 03:46 PM IST

    అయోధ్య రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ఇవాళ(ఆగస్టు-5,2020) ప్రధాని మోదీ భూమిపూజ చేసి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. రామజన్మభూమిలో మందిరం భూమిపూజ కా

    రామ జన్మభూమి పూజ వేళ..అద్వానీ భావోద్వేగ వీడియో

    August 5, 2020 / 08:40 AM IST

    అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి వెళ్లాలని కోరిక ఉన్న..వెళ్లలేకున్నానని..బీజేపీ సీనియర్ నేత అద్వానీ వెల్లడించారు. దీనికి సంబంధించి..ఓ భావోద్వేగ వీడియో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. భారతావనిలో ప్రతి హిందువ

    హైదరాబాద్‌లో బీజేపీ పాగా.. గ్రేటర్ పీఠాన్ని చేజిక్కించుకోనేందుకేనా?

    July 31, 2020 / 10:50 PM IST

    తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. సంజయ్ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి ప�

    బీజేపీని నిలదీసిన రాజస్థాన్ సీఎం : బీజేపీలో టీడీపీ ఎంపీల విలీనం కరెక్టా…కాంగ్రెస్ లో బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనం తప్పా

    July 31, 2020 / 07:58 PM IST

    రాజస్థాన్ లో తమ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బీఎస్పీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాజస్థాన్ స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. అయిత�

    కిషన్ రెడ్డిని తెగ కంగారుపెడుతున్న ఆ నియోజకవర్గం, కారణం అతడేనా?

    July 28, 2020 / 03:56 PM IST

    జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్రమంత్రికి తలనొప్పిగా మారిందా? నియోజకవర్గ నేతల తీరుతో.. పార్టీ ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు వెళ్తోంది అంట. నాయకులు సైతం విడవమంటే పాముకు కోపం.. పట్టుకోమంటే కప్పకు కోపం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారం

10TV Telugu News