Home » BJP
ఏపీలో బీజేపీలో కీలక మార్పులు చోటుకుంటున్నాయి. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్టానం నియమించింది. సోము వీర్రాజు పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఖరారు చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సిం�
దమ్ముంటే మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్ష బీజేపీకి సవాల్ విసిరారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. మధ్యప్రదేశ్లో నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, ప్రస్తుతం
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఏం చేయాలో తెలియక వైద్యశాస్త్ర నిపుణులు తలలు పట్టుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలో అ
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డార. రాష్ట్రంలో బీజేపీ కుట్రలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. శనివారం (జులై 25, 2020) జైపూర్ లో సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలన�
రాజస్థాన్ రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ బీజేపీ రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను సాయంత్రం 5గంటల సమయంలో కలిసి తమకు రాజ్యంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి నుంచి ప్రాణహాని ఉందని మెమొరాండంను అందించారు. బీజ�
రాజస్థాన్ రాజకీయ డ్రామా రసవత్తరంగా సాగుతోంది. సుప్రీంకోర్టులో పైలట్ వర్గానికి ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పైలట్ అనర్హత పిటిషన్పై రాజస్థాన్ హైకోర్టు 2020, జులై 24వ తేదీ శుక్రవ�
కరోనా వైరస్ నిర్వహణలో కర్ణాటక ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కర్ణాటక సీఎం, మంత్రులు అమావనవీయంగా ప్రవర�
వెస్ట్ బెంగాల్ కు చెందిన భారత్ ఫుట్ బాల్ మాజీ క్రీడాకారుడు మెహ్తాబ్ హుస్సేన్ యూటర్న్ తీసుకున్నాడు. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. బీజేపీలో చేరి 24 గంటలు కూడా గడవకముందే పాలిటిక్స్ నుంచి క్విట్ కావడం సంచలనంగా మారింది. భారత ఎక్స్ పుట్ బాలర్ �
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కరోనా కష్టకాలంలో ప్రధాని మోడీ సాధించిన అద్భుత విజయాలు ఇవేనంటూ ఆయన అందులో పేర్కొన్నారు. రాజస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ �
ఏపీలో జెండా పాతాలన్నది ఆ పార్టీ లక్ష్యం. అందుకోసం అన్నీ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. రాష్ట్రానికి వివిధ పథకాల కింద నిధులూ ఇస్తోంది. పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇంత చేసినా ఆ విషయాలను జనంలోకి తీసుకెళ్లటంలో మాత్రం విఫలమవుత�