Home » BJP
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నవంబర్ 10వ తేదీ, ఆదివారం, సాయంత్రం ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం అవుతోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీ ఆహ్వా�
ప్రజలు తమను ప్రతిపక్షంలోనే కూర్చోమని తీర్పు ఇచ్చారని, ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పిన ఎన్సీపీ ఎట్టకేలకు తమ నిర్ణయాలను మార్చుకుంటుంది. అయోధ్యపై తీర్పు వచ్చిన క్రమంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీలు పావులు కదు�
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్నాటు చేసేందుకు బీజేపీకి అవకాశమిచ్చారు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ. నవంబర్-11,2019లోగా దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో తనకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం ఉందని నిరూపించుకోవాలని గవర్నర్ గడువు విధించారు. బీజేపీ లేజిస్లేట
అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి స్ధల వివాదంపై శనివారం నవంబర్ 9న సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతితో మెలగాలని సందేశమిస్తున్నారు.&nb
వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీవీ డిబేట్లు, బైట్లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య తీర్పు�
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు విమర్శల పర్వం కొనసాగుతోంది. సీఎం పదవికి ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసిన అనంతరం శివసేనపై ఫడ్నవీస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తాత్కాలిక సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తీవ్రస్థాయి�
శివసేనతో 50:50ఫార్ములా ఒప్పందం జరగలేదని ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం తాత్కాలిక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. 50:50 ఫార్ములా గురించి చర్చ జరిగినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ లేరని శివసేన నాయకుడు సంజయ్ రౌ
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. తన ఇవాళ(నవంబర్-8,2019) రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసిన ఫడ్నవీస్ తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. ఫడ్నవీస్ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వ�
మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్నం భోజనంలో పిల్లలకు గుడ్లు పెట్టాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ నేతలు వ్యతిరేకిస్తు..విమర్శలు ప్రారంభించారు. దీంతో గుడ్ల పథకం వివాదంగా మారింది. కోడిగుడ్ల విషయంలో
దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేసి రెండేళ్లు అయ్యింది. అదిగో పార్టీ, ఇదిగో జెండా.. తలైవా వచ్చేస్తున్నాడు అంటూ ప్రచారాలు మాత్రం జోరుగానే సాగాయి. ఇంతలోనే బీజేపిలోకి తలైవా వస్తారంటూ కొంతకాలంగా తమిళనాడులో వార్తల�