BJP

    మహా రాజకీయం : రాజ్ భవన్ కు చేరుకున్న శివసేన నేతలు

    November 4, 2019 / 11:50 AM IST

    శివసేన  సీనియర్ నేత సంజయ్ రౌత్, రామ్ దాస్ కదమ్ లు  సోమవారం సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చారు. వారు  గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో  భేటీ అయ్యారు. తమ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని వారు గవర్నర్ ను కోరనున్నారు.  మహారాష్ట్ర�

    బీజేపీలో చేరిన మోత్కుపల్లి

    November 4, 2019 / 08:23 AM IST

    తెలంగాణ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు  సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో పార్టీ జాతీయ  అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి తెలంగాణ

    ప్రియాంక గాంధీ ఫోన్ కూడా హ్యాక్ చేశారు..బీజేపీ అంటే భారతీయ జాసూస్ పార్టీ

    November 3, 2019 / 12:19 PM IST

    వాట్సాప్‌పై స్పైవేర్ ఎటాక్ పై రాజకీయ వివాదం తీవ్రమైంది. ప్రియాంక గాంధీ వాద్రాతో సహా ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లను ప్రభుత్వం హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. నిన్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాంటి వాదన చేశారు. శరద్

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: బీజేపీపై శివసేన ఆగ్రహం

    November 2, 2019 / 11:14 AM IST

    చెరో రెండున్నరేళ్లు అంటూ శివసేన మెలిక పెట్టడంతో బీజేపీ నైనై అంటుంది. శివసేన మాత్రం అందుకు ఒప్పుకుంటేనే సై సై అంటుంది. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చి వారం దాటినా కూడా బీజేపీకి శివసేనతో వ్య�

    కేంద్రం రంగంలోకి దిగుతుందా : ఢిల్లీకి తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారం

    November 2, 2019 / 06:00 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం వేడెక్కింది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ ఢిల్లీకి చేరింది. శనివారం(నవంబర్ 2,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ని కలిశారు.

    బీజేపీ కొత్త ఎత్తుగడ : ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన

    November 2, 2019 / 01:56 AM IST

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుందా... అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. మహా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంటే... బీజేపీ-శివసేన ఎవరి దారులు వారు

    మహా రాజకీయంలో మలుపులు…పవార్ తో శివసేన ముఖ్యనాయకుడు భేటీ

    October 31, 2019 / 03:15 PM IST

    మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. బీజేపీ-శివసేన మధ్య 50:50 ఫార్ములా విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితం శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన శాసనసభా పక్ష నేతగా ఇవాళ ఎన్నికైన ఏక్ నాథ్ షిండే,శివసేన చీఫ్ ఉ�

    బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్ర గవర్నర్ ని కలిసిన ఆదిత్యఠాక్రే

    October 31, 2019 / 12:59 PM IST

    మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. బీజేపీ-శివసేన మధ్య 50:50 ఫార్ములా విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితం శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన శాసనసభా పక్ష నేతగా ఇవాళ ఎన్నికైన ఏక్ నాథ్ షిండే,శివసేన చీఫ్ ఉ�

    ఫ్రీక్వెంట్ ఫ్లయర్ : విదేశీ పర్యటనకు రాహుల్…బీజేపీ విమర్శలు

    October 31, 2019 / 11:34 AM IST

    కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విదేశాలకు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. త్వరలోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. రాహుల్‌ ధ్యానం చేసుకునేందుకు తాను తరచుగా వెళ్లే ప్రాంతానికి వెళ్లార�

    టీడీపీ, వైసీపీ ఒక్కటే : కార్యకర్తలకే సంక్షేమ పథకాలు

    October 30, 2019 / 06:02 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో  ప్రభుత్వ  సంక్షేమ పధకాలు  వైసీపీ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ . విజయవాడలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ..గత టీడీపీ హయాంలోనూ ఇదే జరిగిందని… కేంద్ర పధకాలను తమ పధకాలుగా వైస�

10TV Telugu News