blast in crackers factory

    Tamil Nadu : తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి

    January 5, 2022 / 05:07 PM IST

    తమిళనాడులోని బాణాసంచా కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం విరుధునగర్ జిల్లాలో పటాకులు ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందారు.

10TV Telugu News