-
Home » BLESSED
BLESSED
పండుగ వేళ.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..
October 19, 2025 / 07:26 PM ISTఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్నారు.
Transgender couple: తల్లిదండ్రులైన వైరల్ ట్రాన్స్జెండర్ జంట.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జహాద్
February 8, 2023 / 08:40 PM ISTఆడవారికి మాత్రమే దేవుడు ప్రసాదించిన ఏకైక వరం అమ్మదనం. ఇప్పుడు ఆ అమ్మదనాన్ని ఓ ట్రాన్స్జెండర్ దక్కించుకున్నాడన్న విషయాన్ని చాలా గొప్పగా చాటుకున్నారు జియాజహాద్ల జంట. జియా గర్భం దాల్చాడనే విషయాన్ని ఫొటో షూట్…
Australian PM Scott Morrison: వికలాంగ చిన్నారులపై ఆస్ట్రేలియా ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు..
April 21, 2022 / 04:55 PM ISTవికలాంగ చిన్నారులపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Cute Video : ఇలాంటి వారు తోడుంటే..నెట్టింట వీడియో వైరల్
October 10, 2021 / 08:42 AM ISTబుడ్డోడు ఆ చిన్నారిపై చూపిన ప్రేమ నెటిజన్లను తెగ ఆకట్టుకొంటోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ..నెట్టింట మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ఆశీర్వదిస్తున్న ఫాదర్… హైఫై కొట్టిన పాప.. ఫన్నీ వీడీయో
October 23, 2020 / 01:11 PM ISTపసిపిల్లలు దేవుడుతో సమానం అంటుంటారు. అలాంటిది వారు ఏం చేసినా సరే.. చూడటానికి చాలా ఫన్నీ ఉంటుంది. వారు చేసే పనులైనా, అల్లరైనా ప్రతిదీ క్యూట్ గా ఉంటాయి. తెలిసి తెలియని పసితనంతో చేసే…
‘అర్జున్ రెడ్డి’ దర్శకుడికి ఆడపిల్ల పుట్టింది..
February 27, 2020 / 12:17 PM IST‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భార్య మనీషా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు..
ఛైర్మన్ చేసింది అనైతికం : ప్రజలు ఆశీర్వదిస్తే..మరో 50 ఏళ్లు మేమే – బొత్స
January 23, 2020 / 08:36 AM ISTతాము చేసిన చట్టాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే..ప్రతిఫలం అనుభవిస్తాం..ప్రజలు అంగీకరిస్తే..మరో 50 ఏళ్లు తాము అధికారంలో ఉంటామన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇంకా దోపిడి కొనసాగాలని బాబు కోరుకుంటున్నారని, కౌన్సిల్కు తాగి వచ్చారని…
అయోధ్య తీర్పుపై స్పందించిన అద్వాణీ
November 9, 2019 / 03:13 PM ISTదశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన అయోధ్య భూ వివాదంపై ఈ రోజు(నవంబర్-9,2019) ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ స్వాగతించారు. తీర్పుపై శనివారం సాయంత్రం ఆయన స్పందించారు. ఇది ఎంతో ఆనందకరమైన…
కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు
April 26, 2019 / 07:31 AM ISTవారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019) నామినేషన్ వేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు తెలుపుతున్నానని మోడీ అన్నారు. ఏదేళ్ల తర్వాత మరోసారి కాశీ ప్రజలు తనను…