blood boil

    ఇలాంటివి చూస్తుంటే రక్తం మరిగిపోతోంది : రాహుల్​ గాంధీ

    July 27, 2020 / 02:59 PM IST

    భారత్​-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ. చైనా దురాక్రమణలపై ఇవాళ(జులై-27,2020) మరోసారి కేంద్రాన్ని విమర్శించారు రాహుల్​ గాంధీ. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పిన రాహుల్.. మోడీ .

10TV Telugu News