Home » board of inquiry
గోవా తీరంలో భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కె విమానం సాంకేతిక లోపంతో గోవా తీరంలో కుప్పకూలింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డాడు.