Home » boarding
Railway Protection Force : కదులుతున్న రైలు ఎక్కబోయి ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇందులో కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటారు కూడా. తాజాగా…ఓ దివ్యాంగుడు కదులుతున్న రైలు ఎక్కబోయి..దాదాపు చావు అంచుకు పోయాడు. ఓ రైల్వే పోలీసు అతని ప్రాణాలు కాపాడాడు. దీనికి స
కష్ట కాలంలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు భయపెడుతున్నా.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకుంటున్నారు సీఎం జగన్. ఇప్పటికే అనేక హామీలు నెరవేర్చిన సీఎం జగన్ తాజాగా విద్యార్థులకు అండగా నిలిచారు. సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జగనన్న విద్యాదీవెన పథక�
ఏపీ సీఎం జగన్ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం(ఏప్రిల్ 28,2020) ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.