boat accident in padma river

    Boat Accident: బంగ్లాదేశ్‌లో రెండు పడవలు ఢీ.. 26 మంది జలసమాధి!

    May 3, 2021 / 02:21 PM IST

    బంగ్లాదేశ్ లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పద్మ నదిలో దాదాపు 30 మంది ప్రయాణిస్తున్న ఓ పడవను ఇసుక రవాణా చేస్తోన్న మరో పడవ ఢీ కొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా గల్ల

10TV Telugu News