Home » boat stopped
నెల్లూరు జిల్లాలో చేపల వేటకు వెళ్లి 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. అల్లూరు మండలం తాటిచెట్లపాళెంకు చెందిన మత్స్యకారులు బోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు.