boat stopped

    Fishermen : సముద్రంలో చిక్కుకున్న 11 మంది మత్స్యకారులు

    November 11, 2021 / 09:15 PM IST

    నెల్లూరు జిల్లాలో చేపల వేటకు వెళ్లి 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. అల్లూరు మండలం తాటిచెట్లపాళెంకు చెందిన మత్స్యకారులు బోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు.

10TV Telugu News