Home » Boeing 777
విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు.
First modified Boeing 777 aircraft రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన ప్రత్యేక బోయింగ్ 777 విమానం గురువారం భారత్ చేరనుంది. ఎయిర్ ఇండియా-1 గా పిలిచే ఈ విమానం టెక్సాస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఈ రోజు మధ్యాహ్నం చేరుకుంటుందని అధ
ఢిల్లీ ఎయిర్ పోర్టులో కలకలం రేగింది. ఎయిరిండియా బోయింగ్ 777 విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న లోపాలను సరి చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విమానంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిం