Home » Bogus Political Parties
దేశ వ్యాప్తంగా ఉన్న బోగస్ రాజకీయపార్టీలపై ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈసీ జాబితాలో ఉండి గుర్తింపు పొందని పార్టీలే లక్ష్యంగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.ఢిల్లీ, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, హర్యానాలతో సహా దాదాపు 12 రాష్ట్రాల్లో బోగస్ రాజకీ�